వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జన్మభూమి పనులకురూ. 316 కోట్లు
హైదరాబాద్:జూన్
1వ
తేదీ
నుంచి
జరిగే
17వ
విడత
జన్మభూమి
పనులకు
316
కోట్ల
రూపాయలు
విడుదల
చేయాలని
రాష్ట్ర
మంత్రి
వర్గం
నిర్ణయించింది.
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
అధ్యక్షతన
గురువారం
జరిగిన
మంత్రి
వర్గ
సమావేశం
రైతు,
మహిళ
జన్మభూమి
ఏర్పాట్లను
సమీక్షించింది.
ఈ
సమావేశంవివరాలను
రాష్ట్ర
సమాచార,
పౌర
సంబంధాల
మంత్రి
ఎస్.
చంద్రమోహన్
రెడ్డివిలేకరుల
సమావేశంలో
వెల్లడించారు.
జన్మభూమి
కార్యక్రమం
సందర్భంగా
రెండు
లక్షల
మందికి
అదనంగా
వృద్ధాప్య
పింఛన్లు
ఇవ్వనున్నట్లు,
దీపం
పథకం
కింద
మరో
రెండు
లక్షల
గ్యాస్
కనెక్షన్లు
ఇవ్వనున్నట్లు
ఆయన
తెలిపారు.
జన్మభూమిపై
కాంగ్రెస్విమర్శలు
సహేతకంగా
లేవని
ఆయన
అన్నారు.
కాంగ్రెస్
అడిగినవివరాలను
అన్నింటినీ
తాము
పంపించామని,
అయినప్పటికీ
కాంగ్రెస్
జన్మభూమిపైవిమర్శలు
చేస్తూనే
ఉన్నదని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Thursday, May 30, 2002, 23:53 [IST]