వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అణ్వాస్త్రాల ప్రయోగానికి పాక్‌ హెచ్చరిక

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: ఇద్దరు సిపిఐ(ఎంఎల్‌) జనశక్తి నక్సలైట్‌ నేతలను కరీంనగర్‌ పోలీసులుఅరెస్టు చేశారు. కరీంనగర్‌ జిల్లాలో పెద్ద యెత్తున విధ్వంసానికి జనశక్తి కుట్ర పన్నిందని, ఈ ఇద్దరు నేతలఅరెస్టు వల్ల ఈ విషయం బయట పడిందని కరీంనగర్‌ జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ (ఎస్‌పి) ప్రవీణ్‌కుమార్‌ గురువారంవిలేకరులతో చెప్పారు.

జనశక్తి అధికార ప్రతినిధిఎం.వి. ప్రసాద్‌ను, ప్రగతిశీల విద్యార్థి సంఘం (పిడియస్‌యు) నాయకుడు వెంకటేశ్వరరావును హైదరాబాద్‌లోఅరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వారి నుంచి లక్షన్నర రూపాయల నగదును, తుపాకులను, తూటాలను, మందుగుండు సామగ్రినిస్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. కరీంనగర్‌ జిల్లాలో సంచలనం సృష్టించడానికి విధ్వంసక చర్యకు జనశక్తి కుట్ర పన్నిందని, తద్వారా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించిందని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X