వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికా రక్షణ మంత్రి దౌత్యం
హైదరాబాద్: తెలుగుదేశం వరంగల్ మహానాడుపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్, సిపిఎంలుపెదవి విరాచాయి. వెనుకబడిన ప్రాంతాల పురోగతికి తెలుగుదేశం మహానాడు నిర్దిష్టమైన హామీలు ఇవ్వలేదని టిఆర్ఎస్ అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు.
తెలుగుదేశం మహానాడులో ఆత్మస్తుతికి, స్వోత్కర్షకు ప్రాధాన్యం ఇచ్చారని, ఆత్మావలోకనఅసలే లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు గురువారం మరోవిలేకరుల సమావేశంలో అన్నారు. మహానాడులో ప్రజాసమస్యల ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
Comments
Story first published: Thursday, May 30, 2002, 23:53 [IST]