వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవాలో సర్కారుకు బిజెపి సిద్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

ఆల్మాటీ: సీమాంతర ఉగ్రవాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నదని, పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ తన హామీలను నెరవేర్చలేదని భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి మరోసారి విమర్శించారు. ఆసియా భద్రతా సదస్సులో ఆయన మంగళవారం ప్రసంగించారు.

తమ సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలు ఇప్పటికీ ఉన్నాయని ఆయన అన్నారు. ఆ విధమైన శిబిరాలేవీ లేవని ముషార్రఫ్‌ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. కాశ్మీర్‌పేర తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే ఏ సంస్థను సహించబోమని ముషార్రఫ్‌ జనవరి 12వ తేదీ ప్రసంగంలో హామీ ఇచ్చారని, అయితేఅందుకు విరుద్ధంగా ఇటీవలి కాలంలో చొరబాట్లుపెరిగాయని, కాశ్మీర్‌లో హింస కొనసాగుతూనే ఉన్నదని, సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలు ఎప్పటి లాగేఉన్నాయని ఆయన అన్నారు.


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X