వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బేషరతుగా చర్చలు: ముషార్రఫ్
ఆల్మాటీ:
కాశ్మీర్సంక్షోభంపై
తాను
భారత
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయితో
బేషరతుగా
చర్చలు
జరిపేందుకు
సిద్ధంగా
ఉన్నానని
పాకిస్థాన్
అధ్యక్షుడుపర్వేజ్
ముషార్రఫ్
అన్నారు.
కజక్లోని
ఆల్మాటీలో
భద్రతపై
ఏర్పాటయిన
ప్రాంతీయ
శిఖరాగ్ర
సమావేశంలో
పాల్గొనడానికిఆయన
ఇక్కడికి
వచ్చారు.
చర్చలకు వాజ్పేయి నుంచి హామీని పొందపోలేకపోయినట్లు నాజర్బయేవ్ తనకు చెప్పినట్లు ముషార్రఫ్ తెలిపారు. రష్యా అధ్యక్షుడువ్లదిమీర్ పుతిన్ మధ్యవర్తిత్వ అవకాశాలపై ప్రశ్నించినప్పుడు- భారత్ పాకిస్థాన్ల మధ్య మధ్యవర్తిత్వానికి పుతిన్ కచ్చితంగా పాత్ర పోషించగలిగే స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, June 3, 2002, 23:53 [IST]