వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వివాదరహిత అభ్యర్థి ఎంపికకు సూచన: బాబు
విశాఖపట్నం:వివాదరహితుడైన
అభ్యర్థిని
రాష్ట్రపతి
పదవికి
ఎంపికచేయాలని
మాత్రమే
తాను
ప్రధాన
అటల్బిహారీ
వాజ్పేయికి
సూచించినట్లు
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబు
నాయుడు
తెలిపారు.
ఆయన
శనివారం
ఉదయం
ఇక్కడికి
వచ్చినప్పుడువిశాఖపట్నం
విమానాశ్రయంలో
కొద్ది
సేపు
విలేకరులతో
మాట్లాడారు.
అనంతరం ఆయన విశాఖపట్నం మురికివాడల్లో ఆకస్మిక పర్యటన జరిపారు.విశాఖపట్నాన్ని దేశంలోనే సుందర నగరంగా తీర్చి దిద్దుతామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మురికివాడల్లోని ప్రజలకు గృహాల నిర్మాణానికి ఒక ప్రణాళికను రూపొందిస్తామని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, June 8, 2002, 23:53 [IST]