వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంగ్లాండ్‌ టూర్‌ కు కుంబ్లే, పటేల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం పట్టణంలో శనివారం తెల్లవారు జామున పోలసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు.

అనంతపురం సిండికేట్‌ బ్యాంక్‌ కాలనీలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్లతో ఒకరిని గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉన్నది. ఎన్‌కౌంటర్‌లోపీపుల్స్‌వార్‌ ఆర్‌ఓసి అశోక్‌ వర్గానికి చెందిన ఎర్ర సూర్యం మరణించినట్లు పోలీసులు చెప్పారు. ఇతనికి ఒక హత్య కేసుతో పాటు బలవంతపు వసూళ్ల కేసులతో సంబంధం ఉన్నదని వారన్నారు. పోలీసుల కథనం ప్రకారం- శనివారం తెల్లవారుజామున గస్తీకి బయలుదేరిన పోలీసు వాహనాన్ని చూసి నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సల్స్‌ మరణించారు. నక్సలైట్ల కాల్పుల్లో పోలీసు వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X