వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిఘా విమానాలు మామూలేః భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నంః జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారంవిశాఖపట్నం జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చోడవరం మండలంలో జరిగిన జన్మభూమి సభలో చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పులు చెరిగే ఎండలో గ్రామసభకుహాజరైన ప్రజల కోసం షామియానాలు కానీ కనీసం మంచి నీళ్ళు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో పలువురు వృద్ధులు ఎండ వేడికి సొమ్మసిల్లి పోయారు. ఒక వైపు చంద్రబాబు ప్రసంగిస్తుండగానే సుమారు పది మంది ఎండదెబ్బకు సొమ్మసిల్లి పోయారు. దీంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను వదిలే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు.పేదలు, మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను చంద్రబాబు ఈ సందర్భంగావివరించారు. మండలంలో అత్యధిక మార్కులు సాధించిన పదో తరగతివిద్యార్థులను చంద్రబాబు అభినందించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X