వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత విమానం కూల్చివేత: పాక్
ఇస్లామాబాద్:
తన
గగనతలంలోకి
ప్రవేశించిన
భారతవిమానాన్ని
కూల్చివేసినట్లు
పాకిస్థాన్
ప్రకటించుకుంది.
భారత-పాకిస్థాన్ల
ఉద్రిక్తతలు
తగ్గుముఖం
పట్టాయని
అమెరికా
విదేశాంగ
సహాయ
మంత్రి
రిచర్డ్
ఆర్మిటేజ్
ప్రకటన
చేసి
తర్వాత
కొద్ది
గంటలకే
ఈ
సంఘటన
జరిగింది.
తన
గగనతలంలో
14
మైళ్ల
లోపల
ఈ
శుక్రవారం
రాత్రి
11
గంటల
ప్రాంతంలో
ఈవిమానాన్ని
కూల్చి
వేసినట్లు
పాకిస్థాన్
ప్రకటించింది.
Story first published: Saturday, June 8, 2002, 23:53 [IST]