వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హిందూజాలపై చార్జిషీటు కొట్టివేత
న్యూఢిల్లీ:
640మిలియన్ల
బోఫోర్స్
చెల్లింపు
కేసులో
ముగ్గురు
హిందూజా
సోదరులపై
దాఖలయిన
చార్జిషీట్ను
ఢిల్లీ
హైకోర్టు
సోమవారం
కొట్టివేసింది.
దాఖలు
చేయడానికి
కేంద్ర
దర్యాప్తు
సంస్థ(సిబిఐ)
సెంట్రల్
విజిలెన్స్
కమిషన్
ఆమోదం
తీసుకోకపోవడంతో
చార్జిషీటును
కొట్టివేయాలని
హిందూజా
సోదరులు
పిటిషన్పెట్టుకున్నారు.
ఈ
పిటిషన్ను
అనుమతిస్తూ
చార్జిషీటును
కొట్టి
వేసినట్లు
జస్టిస్
ఆర్.ఎస్.
సోధీ
చెప్పారు.
Comments
Story first published: Monday, June 10, 2002, 23:53 [IST]