వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్ కలాం
న్యూఢిల్లీ:
బోఫోర్స్
కేసులో
హిందూజా
సోదరులపై
దాఖలు
చేసిన
చార్జిషీటును
కొట్టివేస్తూ
హైకోర్టు
ఇచ్చిన
ఆదేశాలను
కేంద్ర
దర్యాప్తు
సంస్థ(సిబిఐ)
సుప్రీంకోర్టులో
సవాల్
చేయనుంది.
రూ.
64
కోట్ల
బోఫోర్స్
చెల్లింపుల
కేసులో
సిబిఐ
ముగ్గురు
హిందూజా
సోదరులపై
దాఖలు
చేసిన
చార్జిషీటును
హైకోర్టు
సోమవారం
కొట్టి
వేసినవిషయం
తెలిసిందే.
Comments
Story first published: Monday, June 10, 2002, 23:53 [IST]