వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జన్మభూమిపై శిక్షణ సంస్థః చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః టెండర్లు, కాంట్రాక్టుల్లో అవినీతి అక్రమాలను అరికట్టి పారదర్శకతను ప్రవేశపెట్టే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిపాదించిన సంస్కరణల ముసాయిదాపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం నాడు చర్చ జరిపింది.

రెండు వారాల్లో కొత్త టెండర్ల విధానాన్ని ప్రకటించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖ ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నిఘా విభాగాలనుఒకే గొడుగు కిందకు తెస్తారు. అల్లాటప్పగా టెండర్లు దాఖలు చేసే పద్దతిని నిరుత్సాహ పర్చించేందుకు టెండర్లతో పాటు ఇఎండిని వసూలు చేయాలని ప్రతిపాదించారు. భూసేకరణ బాధ్యతను కూడా కాంట్రాక్టర్‌కే అప్పగించడం వల్ల ప్రభుత్వ విభాగాల్లో అక్రమాలనుఅరికట్టే అవకాశం వున్నదని కూడా ముసాయిదాలోపేర్కొన్నారు. ఇంటర్నెట్‌ ద్వారా టెండర్ల దాఖలుకు అవకాశం కల్పిస్తే సిండికేట్లకు అవకాశం వుండదని అభిప్రాయపడ్డారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X