వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విపక్షాల్లో అయోమయం
హైదరాబాద్:
హైదరాబాద్లోని
చర్లపల్లి
జైలులో
జీవితఖైదు
అనుభవిస్తున్న
ఒక
ఖైదీ
సోమవారం
ఆత్మహత్య
చేసుకున్నాడు.
జైలులోని
బాత్రూమ్
కిటికీకి
ఉరి
వేసుకుని
అతను
మరణించినట్లు
అధికారులుఅంటున్నారు.
అయితే
ఈ
మరణంపై
అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి.
సోమవారం
అందరితో
పాటు
బయటకు
వచ్చి
మామూలు
పనులన్నీ
పూర్తి
చేసుకున్నాడు.
మధ్యాహ్నం
ఖైదీలందరితో
కలిసి
భోజనం
చేశాడు.
రెండు
గంటల
తర్వాత
ఖైదీలు
పనులకు
వెళ్తూ
పనికి
వెళ్లటం
లేదా
అని
అడిగితే
ఒంట్లో
బాగా
లేదని
చెప్పి
ఆగమయ్య
బ్యారక్కు
వెళ్లాడు.
అయితే
మధ్యాహ్నం
రెండు
మూడు
గంటల
మధ్య
ఆగమయ్య
తన
నడుముకున్న
తాడుతో
బ్యారక్
సమీపంలోని
బాత్రూంలో
ఉరి
వేసుకుని
చనిపోయాడని
అధికారులు
చెప్తున్నారు.
Comments
Story first published: Tuesday, June 11, 2002, 23:53 [IST]