వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటీ లాంఛనం కాదు: లక్ష్మీసెహగల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తన పోటీ లాంఛనప్రాయమైందేమీ కాదని వామపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి లక్ష్మీసెహగల్‌ అన్నారు. తనది అసలు సిసలు పోటీ అని ఆమె శనివారంవిలేకరులతో అన్నారు.

రాష్ట్రపతి పదవికి తాను పోటీ చేయడమనేది సైద్ధాంతిక పోరాటమని ఆమె చెప్పారు. ఈ సైద్ధాంతిక పోరాటమే తనను గెలిపిస్తుందని ఆమె ధీమ వ్యక్తం చేశారు. తన పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించి పోటీ పడుతున్నానని, రాష్ట్రపతి పదవికి వామపక్షాలు తనను నిలబెట్టడంగర్వంగానూ, ఆనందంగానూ ఉన్నదని ఆమె చెప్పారు. రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న తొలి మహిళ లక్ష్మీసెహగల్‌.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X