న్యూఢిల్లీః
రాష్ట్రపతి
కెఆర్
నారాయణన్తో
ప్రధాని
వాజ్పేయి
శనివారం
నాడు
కలిసుకున్నారు.
సరిహద్దుల్లో
నెలకొన్న
పరిస్థితి,
భారత్
తీసుకున్న
చర్యలను
ఆయన
రాష్ట్రపతికివివరించారు.
కజకిస్తాన్లోని
పర్యటనలో
వివిధ
దేశాల
నేతలతో
ముఖ్యంగా
రష్యా,
చైనా
నాయకులతో
తాను
జరిపిన
మంతనాలు
గురించి
కూడా
ఆయన
రాష్ట్రపతికి
చెప్పారు.
రాష్ట్రపతి
పదవికి
అబ్దుల్
కలాంపేరును
ప్రకటించన
తర్వాత
కెఆర్
నారాయణన్తో
ప్రధాని
వాజ్పేయి
సమావేశం
కావడం
ఇదే
మొదటిసారి.
.