వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసు వేధింపులకు యువకుడి ఆత్మహత్య
మహబూబ్నగర్:
పోలీసుల
వేధింపులకు
భయపడి
మహబూబ్నగర్కు
జిల్లా
మాడ్గుల
మండలం
నల్లోరిపల్లికి
చెందిన
ఇటికాల
కొండల్
రెడ్డి
(35)
అనే
యువకుడు
ఆత్మహత్య
చేసుకున్నాడు.
దొంగతనం
అభియోగానికిగురై,
పోలీసు
చేతిలో
చావు
దెబ్బలు
తిని
అవమానంగా
భావించి,
నేరవిచారణలో
తిరిగి
వారి
చేతిలో
చిత్రహింసలు
అనుభవించాల్సి
వస్తుందనే
భయంతో
అతను
ఆత్మహత్య
చేసుకున్నాడు.
Story first published: Saturday, June 15, 2002, 23:53 [IST]