వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పట్టాలు తప్పిన జయంతి జనతా
గౌహతిఃఅస్సాంలో ఉల్ఫా తీవ్రవాదులకు పోలీసులకు జరిగిన ఘర్షణల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. గౌహతికి 450 కిలోమీటర్ల దూరంలోని అచంబన్ టీ తోటల వద్ద ఉల్ఫా తీవ్రవాదులతో జరిగిన ఘర్షణలో ఒక సైనికుడు, ఇద్దరుమిలిటెంట్లు దుర్మరణం పాలయినట్లు సైనికాధికారులువివరించారు.ఈ సందర్భంగా తీవ్రవాదుల నుంచి అత్యంతఅధునాతన ఆయుధాలుస్వాధీనం చేసుకున్నారు.
Comments
Story first published: Thursday, June 20, 2002, 23:53 [IST]