వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబు ప్రభుత్వంపై బిజెపి పోరు
హైదరాబాద్:
రాష్ట్ర
ప్రభుత్వ
ప్రజా
వ్యతిరేక
కార్యక్రమాలపై
ఆందోళనలు
చేపట్టాలని
రాష్ట్ర
భారతీయ
జనతా
పార్టీ
(బిజెపి)
నిర్ణయించింది.
ఈవిషయాన్ని
పార్టీ
అధికార
ప్రతినిధి
జి.
కిషన్
రెడ్డి
బుధవారంవిలేకరులకు
చెప్పారు.
రాష్ట్ర
పదాధికారుల,
పార్లమెంటు
నియోజక
వర్గాల
కన్వీనర్ల
సమావేశంవివరాలను
ఆయన
విలేకరుల
సమావేశంలో
వెల్లడించారు.
Story first published: Wednesday, June 26, 2002, 23:53 [IST]