వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెహల్కా పై సిబిఐ దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఢిల్లీలోని తెహల్కా కార్యాలయంపై సిబిఐ బుధవారం నాడు దాడులు జరిపింది. వెంకటస్వామి కమిషన్‌ ముందు పోర్టల్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ హాజరుకావడానికి కొద్ది సమయం ముందుగా సిబిఐ తెహల్కా కార్యాలయంపై దాడులు జరపడం గమనార్హం.

రక్షణశాఖలోని అవినీతిని వెలికితీస్తూ తెహల్కా ప్రచురించిన కథనాలుపెను సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఒక్కసారిగా పదిపదిహేను మంది సిబిఐ అధికారులు తమ కార్యాలయంపై దాడి చేసి సోదా జరిపినట్టుగా తేజ్‌పాల్‌ చెప్పారు. ఈ దాడికి కారణం తమకు తెలియదని, వారే సమాచారం కోసం దాడి జరిపారో తమతో చెప్పలేదని ఆయన వెల్లడించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X