వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుపాతరకు ముగ్గురుసైనికుల బలి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: దక్షిణ కాశ్మీర్‌లోని అమర్నాథ్‌ యాత్రికుల వార్షిక సంప్రదాయ మార్గమైన పహ్లగామ్‌, చందన్‌వార్‌ దారిలో ఫ్రిస్లాన్‌ గ్రామంలో గురువారం మందుపాతరపేలి ముగ్గురు సైనికులు మృతి చెందారు.

అనంతనాగ్‌ జిల్లాలో గ్రెనేడ్‌పేలిన మరో సంఘటనలో 28 మంది పౌరులతో పాటు ముగ్గురుసెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ సభ్యులు గాయపడ్డారు. రద్దీగా వున్న లాల్‌ చౌక్‌ ప్రాంతంలో గురువారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితివిషమంగా ఉంది. ఈ పేలుడుకు బాధ్యులైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X