వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయే బిజెపికి మార్గదర్శి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఎయిడ్స్‌ పై సామాన్యుల్లో సైతం అవగాహనపెంపొందించేందుకు కృషి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రతి అధికారిక సమావేశంలో కూడా ఎయిడ్స్‌ గురించి ప్రతిఒక్కరు ఐదు నిముషాలసేపు విధిగా మాట్లాడాలని ఆయన సూచించారు. ఎయిడ్స్‌ పై బుధవారం జూబ్లీహాలులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

17వ విడత జన్మభూమిలో ఎయిడ్స్‌ గురించి ప్రజల్లో అవగాహనపెంపొందించేందుకు కృషి చేశామన్నారు. అయితే అన్ని మార్గాల ద్వారా ఎయిడ్స్‌ గురించి అవగాహనపెంపొందిచ గలిగినప్పుడే ఈ మహమ్మారిని రూపుమాపగలుగుతాం అని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాగం జనార్ధన రెడ్డితో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X