దేవాదులపై చిత్తశుద్ధిలేని సర్కార్
హైదరాబాద్ఃపీపుల్స్ వార్ తో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు సఫలం కావాలన్నదే తమ అభిమతమని అయితే నక్సలైట్లు కేవలం కాలయాపన చేస్తున్నారని డిజిపి పేర్వారం రాములు అన్నారు. మూడు విడతల చర్చల్లో నక్సలైట్లు సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు. చర్చల్లో ఏ మాత్రంపురోగతి లేదని వారి వైఖరిని జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్లు కావాలని కాలయాపన చేస్తున్నారని గురువారం జరిగినవిలేకర్ల సమావేశంలో ఆయన విమర్శించారు.
చర్చల
భగ్నానికి
కుట్రః
పీపుల్స్
వార్
ప్రభుత్వ
ప్రతినిధులకు
మధ్య
జరుగుతున్న
చర్చను
భగ్నం
చేసేందుకే
ఎన్
కౌంటర్లు
చేస్తున్నారని
పౌరసంఘాలువిమర్శించాయి.
బొజ్జా
తారకం
సారధ్యంలోని
పీస్
ఇనిషియేటివ్
కమిటీ
గురువారం
ప్రెస్
క్లబ్
లోవిలేకర్ల
సమావేశం
నిర్వహించింది.
చర్చలు
సజావుగా
సాగేందుకు
ప్రభుత్వం
తగు
చర్యలు
తీసుకోవాలని
కూడా
బొజ్జా
తారకం
డిమాండ్
చేశారు.
చర్చల
కొనసాగింపుపై
తమ్మనేని
ఆశాభావంః
ఎన్
కౌంటర్ల
నేపధ్యంలో
వార్
తో
జరుగుతున్న
చర్చలకు
విఘాతం
కలగబోదని
ప్రభుత్వప్రతినిధి,
రాష్ట్ర
మంత్రి
తమ్మినేని
సీతారం
అభిప్రాయ
పడ్డారు.
ఈ
నెల
20నపీపుల్స్
వార్
ప్రతినిధులు
చర్చలకు
వస్తారనే
ఆశాభావాన్ని
ఆయన
వ్యక్తం
చేశారు.