వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూర్పు రైల్వే వివాదంలో మమత మెలిక

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ ః సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అడుగుపెట్టిన ఆరోపణలతో ఇరాక్‌ అధ్యక్షుడు సద్దాం హుస్సెన్‌ కుమారుడు మహమ్మద్‌ సఫీని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.

అమెరికాలో జరుగుతున్నఫ్లైట్‌ ఇంజనీర్ల సదస్సులో పాల్గొనేందుకు సఫీ న్యూజిలాండ్‌ నుంచి అమెరికా వచ్చినట్టుగా తెలిసింది. ఎయిర్‌ న్యూజిలాండ్‌లోఫ్లైట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సఫీ జులై రెండు కాలిఫోర్నియాకు వచ్చారు. సఫీ తల్లి చాలా కాలం క్రితమే సద్దాం నుంచి విడిపోయిందని తెలిసింది. సఫి కుటుంబం న్యూజిలాండ్‌లో గతఇరువై ఏళ్లుగా వుంటున్నారని తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X