వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బోఫోర్స్కేసులో హిందూజాలకు సుప్రీంషాక్
న్యూఢిల్లీః బోఫోర్సు కేసులో హిందూజాలపై దాఖలు చేసిన ఛార్జిషీటును కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు జారీచేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 64 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు హిందూజా సోదరులను ఈ కేసు నుంచివిముక్తుల్ని చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పగా ఆ తీర్పును సిబిఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సిబిఐ అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టుల హైకోర్టు తీర్పు చెల్లదని స్పష్టం చేసింది.
Comments
Story first published: Friday, July 12, 2002, 23:53 [IST]