వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిజనిర్ధాణకు దేశం సవాల్
హైదరాబాద్ః తుంగతుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్రెడ్డి కి చెందిన గడిలో జరిగిన పేలుడు సంఘటనపై నిజనిర్ధాణకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధత వ్యక్తం చేసింది. దామోదర్రెడ్డి ఇంట్లో జరిగిన సంఘటనను తెలుగుదేశంపైకి నెట్టివేసేందుకు పిసిసి నేత సత్యనారాయణరావు ప్రయత్నిస్తున్నారంటూ తెలుగుదేశం ప్రతినిధి ప్రకాష్రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
Comments
Story first published: Friday, July 12, 2002, 23:53 [IST]