వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరవుపై చంద్రబాబు ఆందోళన
హైదరాబాద్ః రాష్ట్రంలో ఈ ఏడాది తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొనే ప్రమాదం వున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాలలో చర్చించాల్సినవిషయాలను ఖరారు చేసేందుకు చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం నేతలతో ఒక సమావేశం జరిగింది. ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎం.పి.లు, ఎమ్మెల్ల్యేలుపాల్గొన్నారు.
Comments
Story first published: Sunday, July 14, 2002, 23:53 [IST]