బాబు, వైయస్ల మధ్య వాగ్వివాదం
హైదరాబాద్:
రాష్ట్రంలో
పనికి
ఆహార
పథకం
అమలు
తీరుపై
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబు
నాయుడుకు,
కాంగ్రెస్
లెజిస్లేచర్
పార్టీ
(సిఎల్పి)
నేత
డాక్టర్
వై.యస్.
రాజశేఖర్రెడ్డికి
మధ్య
స్వల్ప
వాగ్వివాదం
చెలరేగింది.
తుంగభద్ర
జలాలను
కర్ణాటక
అక్రమంగా
వినియోగించుకుంటున్న
అంశంపై
మంగళవారం
శాసనసభలో
చర్చ
జరుగుతుండగా
పనికి
ఆహార
పథకం
అమలు
విషయం
ప్రస్తావనకు
వచ్చింది.
దీనికి రాజశేఖర్ రెడ్డి ప్రతిస్పందిస్తూ- కేంద్రం నుంచి తాము బియ్యం తేవడానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే ఆ బియ్యం దోపిడీ దొంగలకు పోతోందని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు వాటిని దోచుకుంటున్నారని, ఆ దోపిడీతో నిన్న మోటారుసైకిళ్లపై తిరిగిన తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు క్వాలిస్లలో,పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్కు
కేంద్రం
నుంచి
వచ్చే
సహాయానికి
కూడా
కాంగ్రెస
నాయకులు
అడ్డు
తగులుతున్నారని,
ఈవిషయంలో
నిర్ణయాన్ని
కాంగ్రెస్కే
వదిలేస్తున్నానని
ముఖ్యమంత్రి
అన్నారు.
బియ్యం
ఇవ్వకూడదని
ఢిల్లీకి
లేఖలు
రాస్తున్నారని
ఆయన
అన్నారు.