వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇందిరను అంటే ఆత్మహత్య: ఎమ్మెస్సార్
హైదరాబాద్: తాను ఇందిరా గాంధీనివిమర్శించాల్సిన పరిస్థితి వస్తే ఆత్మహత్యకు సైతం సిద్ధపడుతానని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు అన్నారు. ఇందిరా గాంధీ తనకు తల్లితో సమానమని, ఆమెవిమర్శించే స్థాయికి తాను ఎదగలేదని ఆయన అన్నారు.
ఈ
నెల
20వ
తేదీన
సిడబ్ల్యుసి
సభ్యుడు,
రాష్ట్ర
కాంగ్రెస్
ఇన్ఛార్జీ
వాయలార్
రవి
రాష్ట్రానికి
వస్తున్నారని
ఆయన
చెప్పారు.పిసిసి,
సిఎల్పి
చక్కని
సమన్వయంతో
పని
చేస్తున్నాయని
ఆయన
అభిప్రాయపడ్డారు.
మెదక్అసెంబ్లీ
ఉప
ఎన్నికలో
కాంగ్రెస్
శాసనసభ్యులు
బాగానే
కృషి
చేశారని,
ఇంకా
కొంచెం
కష్టపడి
ఉంటే
గెలిచి
వుండేవారమని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Tuesday, July 16, 2002, 23:53 [IST]