వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేంద్రంపై అలిగిన జయ
చెన్నైః
నూతన
రాష్ట్రపతి
అబ్దుల్
కలాం
ప్రమాణస్వీకారోత్సవానికి
తనను
ఆహ్వానించనందుకు
తమిళనాడు
ముఖ్యమంత్రి
జయలలిత
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
దీనిపై
ఆమె
నాలుగుపేజీల
ఘాటైన
లేఖను
కేంద్రానికి
పంపించారు.
తనలాంటి
వారినిపిలవకుండాఅంబానీ
సోదరులకు
పిలిచి
పీటలు
వేయడం
గోరుచుట్టుమీద
రోకటిపోటుగా
ఆమె
అభివర్ణించారు.
జయలలిత
ఇంతగా
ఆగ్రహం
వ్యక్తం
చేయడం
ఇటీవల
కాలంలో
ఇదే.అంబానీ
సోదరులకున్న
ప్రత్యేక
అర్హతలేమిటని
ఆమె
ప్రశ్నించారు.
Story first published: Friday, July 26, 2002, 23:53 [IST]