వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యూషకేసు: కోర్టుకు సిబిఐ నివేదిక

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సిబిఐ తన నివేదికను శుక్రవారం కోర్టుకు సమర్పించింది. కేసును జస్టిస్‌ మోతీలాల్‌ నాయక్‌, జస్టిస్‌ రోహిణిలతో కూడిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది.

సిడిఎఫ్‌డి నివేదిక తమకుఅందలేదని, అది అందిన తర్వాత ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామని సిబిఐ కోర్టుకు తెలియజేసింది. వచ్చే నెల 2వ తేదీ నాటికి సిడిఎఫ్‌డి నివేదికనుఅందజేయాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయమై కోర్టు వచ్చే నెల 2వ తేదీన తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X