వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రత్యూషకేసు: కోర్టుకు సిబిఐ నివేదిక
హైదరాబాద్:
సినీ
నటి
ప్రత్యూష
మృతి
కేసులో
సిబిఐ
తన
నివేదికను
శుక్రవారం
కోర్టుకు
సమర్పించింది.
కేసును
జస్టిస్
మోతీలాల్
నాయక్,
జస్టిస్
రోహిణిలతో
కూడిన
హైకోర్టు
డివిజన్
బెంచ్
వచ్చే
నెల
2వ
తేదీకి
వాయిదా
వేసింది.
Comments
Story first published: Friday, July 26, 2002, 23:53 [IST]