వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్వతంత్ర పర్యవేక్షకులకు అనుమతి: పావెల్
న్యూఢిల్లీ:
జమ్మూ
కాశ్మీర్
శాసనసభ
ఎన్నికలను
పర్యవేక్షించడానికిస్వతంత్ర
అంతర్జాతీయ
పర్యవేక్షకులకు
అనుమతి
ఇవ్వాలని
అమెరికా
భారత్ను
కోరింది.
రాజకీయ
ఖైదీలను
విడుదల
చేయాలని
అమెరికా
విదేశాంగ
మంత్రి
కొలిన్
పావెల్
భారత్నుకోరారు.
జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఎన్నికలను స్వేచ్ఛగా, నిజాయితీగా జరపేందుకు భారత్ కట్టుబడిఉండడాన్ని ఆయన హర్షించారు. ఎన్నికలను సమగ్రం చేయడానికిస్వతంత్ర పర్యవేక్షకుల అనుమతి, రాజకీయ ఖైదీల విడుదల ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆదివారంవిలేకరుల సమావేశంలో అన్నారు. తగినంత మంది పర్యవేక్షకులు ఉండడం వల్ల ఏం జరుగుతోందో తెలిసిపోతుందని, ఎన్నికల తీరు అర్థమవుతుందని, దాని వల్ల ఎన్నిలకు ప్రతిష్ట పెరుగుతుందని ఆయనవివరించారు.
Comments
Story first published: Sunday, July 28, 2002, 23:53 [IST]