వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తప్పిన వార్గురి: టీచర్పై కాల్పులు
వరంగల్:
వరంగల్
నగరంలోపీపుల్స్వార్
లక్ష్యం
గురి
తప్పి
ఒక
అమాయక
ఉపాధ్యాయుడు
గాయపడి
ఆస్పత్రి
పాలయ్యాడు.
చిట్యాల
మండలాధ్యక్షుడు
లక్ష్మణ్
నాయక్
అని
అనుమానించి
బండి
నగేష్
అనే
ఉపాధ్యాయుడిపైపీపుల్స్వార్
నక్సలైట్లు
కాల్పులు
జరిపారు.
అమాయకుడైన
టీచర్
ప్రాణం
పోతే
అందుకుపీపుల్స్వార్
రాష్ట్ర
కమిటీ
కార్యదర్శి
రామకృష్ణ,
జిల్లా
నాయకుడు
ఆర్కె
బాధ్యత
వహించాలని
స్థానిక
సబ్
ఇన్స్పెక్టర్
అన్నారు.
అమాయకుడిపై
దాడి
చేసిన
ఈ
సంఘటననుపీపుల్స్వార్,
దానికి
వత్తాసు
పలుకుతున్న
పౌరహక్కుల
సంఘాలు
ఏ
విధంగా
సమర్థించుకుంటాయని
ఆయన
అడిగారు.
Comments
Story first published: Wednesday, July 31, 2002, 23:53 [IST]