వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జన్మభూమి, ఇ-గవర్నెన్స్ కు ప్రశంస
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న జన్మభూమి, ఇ-గవర్నెన్స్ పథకాలపై వివిధ రాష్ట్రాలకు చెందిన ఐ.ఎ.ఎస్. అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. పలు రాష్ట్రాలకు చెందిన ఐఎఎస్ అధికారులు భారతదర్శని పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ సందర్శిచారు. ఈ బృందం రాష్ట్ర గవర్నర్ రంగరాజన్ ను కలుసుకుంది.
Comments
Story first published: Friday, August 9, 2002, 23:53 [IST]