వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెద్దలసభలో ఆరనిపెట్రోల్ మంటలు
న్యూఢిల్లీః పెట్రోలియం స్కామ్పై రాజ్యసభలో శుక్రవారం నాడు కూడా పెద్దఎత్తున రభస జరిగింది. డిప్యూటి చైర్మన్ నజ్మా హెఫ్తుల్లా ఎంత ప్రయత్నించినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. తొలుత సభ ప్రారంభం కాగానే క్విట్ ఇండియా ఉద్యమం అరవయ్యవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరులకు నివాళులర్పిస్తూ నజ్మా ఒక తీర్మానాన్ని చదివారు.
Story first published: Friday, August 9, 2002, 23:53 [IST]