వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి క్రమశిక్షణ కమిటీలో దత్తన్న

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారతీయ జనతాపార్టీలో మరిన్ని మార్పులకు పార్టీ అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడుశ్రీకారం చుట్టారు. శుక్రవారం నాడు పార్టీ అత్యున్నత విధాననిర్ణాయక మండలిఅయిన పార్లమెంటరీ బోర్డును ప్రకటించారు. వాజ్‌పేయి, అద్వానీ, సుష్మాస్వరాజ్‌, ప్రమోద్‌ మహాజ్‌ తదితరులు వుండే ఈ కమిటీకి వెంకయ్య నాయుడు అధ్యక్షుడిగా వుంటారు. గతంలో ఈ కమిటీలో వున్న పార్టీ మాజీ అధ్యక్షుడు కుశ్‌ భావ్‌ ఠాక్రేకు ఉద్వాసన పలికారు.

17 మందితో సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీని కూడా వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఐదుగురితో బిజెపి జాతీయ క్రమశిక్షణా సంఘాన్ని ప్రకటించారు. ఈ కమిటీలోరైల్వే శాఖ సహాయ మంత్రి దత్తాత్రేయ సభ్యుడుగా వున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X