వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిజెపి క్రమశిక్షణ కమిటీలో దత్తన్న
న్యూఢిల్లీః భారతీయ జనతాపార్టీలో మరిన్ని మార్పులకు పార్టీ అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడుశ్రీకారం చుట్టారు. శుక్రవారం నాడు పార్టీ అత్యున్నత విధాననిర్ణాయక మండలిఅయిన పార్లమెంటరీ బోర్డును ప్రకటించారు. వాజ్పేయి, అద్వానీ, సుష్మాస్వరాజ్, ప్రమోద్ మహాజ్ తదితరులు వుండే ఈ కమిటీకి వెంకయ్య నాయుడు అధ్యక్షుడిగా వుంటారు. గతంలో ఈ కమిటీలో వున్న పార్టీ మాజీ అధ్యక్షుడు కుశ్ భావ్ ఠాక్రేకు ఉద్వాసన పలికారు.
Story first published: Friday, August 9, 2002, 23:53 [IST]