వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13 మందుపాతరలు వెలికితీత

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌ః వరంగల్‌ జిల్లాలో భారీ మందుపాతరను పోలీసులు వెలికి తీశారు. జిల్లాలోని ధర్మాసాగర్‌ మండలం ముప్పారం సమీపంలోని రహదారిపై 13 మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. నక్సలైట్లు రెండేళ్ళ కిందట ఈ మందుపాతరలను అమర్చి వుంటారని పోలీసులు భావిస్తున్నారు.

30 మంది పోలీసులు రెండు రోజుల పాటు అహోరాత్రులు శ్రమించి ఈ భారీ మందుపాతరలను నిర్వీర్యం చేయగలిగారు. లొంగిపోయిన నక్సలైట్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ మందుపాతరలను కనుగొని నిర్వీర్యం చేయగలిగారని భావిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X