వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
13 మందుపాతరలు వెలికితీత
వరంగల్ః వరంగల్ జిల్లాలో భారీ మందుపాతరను పోలీసులు వెలికి తీశారు. జిల్లాలోని ధర్మాసాగర్ మండలం ముప్పారం సమీపంలోని రహదారిపై 13 మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. నక్సలైట్లు రెండేళ్ళ కిందట ఈ మందుపాతరలను అమర్చి వుంటారని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Story first published: Friday, August 9, 2002, 23:53 [IST]