వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దున్నగలవాడికే భూమి

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌ః దున్నగలవాడికే భూమి కార్యక్రమం వల్ల పేదరికం మాయమైపోతుందని కేంద్ర మంత్రి విద్యాసాగర్‌రావు చెప్పారు. ఈ ఉద్యమాన్ని తమ పార్టీ పెద్దఎత్తున చేపడుతుందని ఆయన చెప్పారు.

వేములవాడ మండలంలో రెండువందల ఎకరాల ప్రభుత్వ భూమిని చేసిపేదలకు పంచే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. భూమి సమస్యను పరిష్కరించి దున్నగల వారికి భూమిని పంచేందుకు తమ పార్టీ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని ఆయన చెప్పారు. ఇదిలా వుండగావిశాఖపట్నంలో కూడా దున్నగలవాడికే భూమికింద భూమి పొందడానికిఅర్హులైన పేదల జాబితాను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి అధికారులకుఅందజేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X