వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ లుకలుకలు దేశం కుట్ర
అనంతపురంః
కాంగ్రెస్
అగ్రనేతలు
పిసిసి
అధ్యక్షుడు
ఎం
సత్యనారాయణరావు,
సిఎల్పి
నేత
వైఎస్
మధ్య
విభేదాలు
తొలిగాయి.
పత్రికల్లో
వార్తలను
బట్టి
మధ్యలో
పచ్చగడ్డి
వేస్తే
భగ్గుమంటుందని
అంతా
భావిస్తున్న
ఈ
ఇద్దరు
నేతలు
ఆప్యాయంగా
పలకరించుకుని
ఒక
గంటసేపు
హోటల్
గదిలో
ఏకాంతంగా
ముచ్చటించుకున్నారు.
Comments
Story first published: Sunday, August 11, 2002, 23:53 [IST]