వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇసి నిర్ణయంపై ఉత్కంఠ
న్యూఢిల్లీః
గుజరాత్లో
రెండు
రోజుల
పాటు
పర్యటించిన
ఎన్నికల
కమిషనర్ల
బృందం
తీసుకునే
నిర్ణయం
పై
సర్వత్రా
ఉత్కంఠ
నెలకొని
వుంది.
కమిషనర్ల
బృందం
ఆదివారం
నాడు
ఢిల్లీ
బయలుదేరి
వెళ్లింది.
ఒకటి
రెండు
రోజుల్లో
తమ
నిర్ణయాన్ని
ప్రకటిస్తామని
ప్రధాన
ఎన్నికల
కమిషనర్
లింగ్డో
చెప్పారు.
Comments
Story first published: Sunday, August 11, 2002, 23:53 [IST]