వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రతిపక్షాలపై వెంకయ్య ఆగ్రహం
ముంబాయిః
పెట్రోల్
బంకుల
స్కామ్పై
ప్రతిపక్ష
పార్టీలు
గతవారం
అంతా
పార్లమెంట్ను
స్తంభింపజేయడాన్ని
బిజెపి
అగ్రనేత
వెంకయ్యనాయుడు
తీవ్రంగా
ఆక్షేపించారు.
గతంలో
కూడా
అయోధ్య,
పోటాపై
ప్రతిపక్షాలు
సభా
కార్యక్రమాలను
నడువకుండా
చేశాయని
ఆయన
విమర్శించారు.
Story first published: Sunday, August 11, 2002, 23:53 [IST]