వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోల్కొండ పి.ఎస్. ఎదుట ధర్నా
హైదరాబాద్ః చారిత్రాత్మక గోల్కొండ సమీపంలో ఒక బాలుడు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన పెనువివాదానికి దారితీసింది. ఆ బాలుడ్ని ఎవరో హత్య చేశారని, అయితే పోలీసులు దానిని ప్రమాద సంఘటనగా చిత్రీకరించి కేసు మూసేశారని ఆరోపిస్తూ బాలుని బంధువులు పోలీస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో శనివారం రాత్రి గోల్కొండ పోలీస్టేషన్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
Comments
Story first published: Sunday, August 18, 2002, 23:53 [IST]