వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భాగ్యనగరిలో హెచ్.ఎస్.బి.సి. ర్యాలీ
హైదరాబాద్ః పాతబస్తీలో ఓ పాఠశాలకుశాశ్వత భవనాన్ని నిర్మించే లక్ష్యంతో బహుళజాతి సంస్థ హెచ్.ఎస్.బి.సి ఆదివారం రాష్ట్ర రాజధానిలో ర్యాలీ నిర్వహించింది. రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో కంపెనీకి చెందిన వందలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రజల నుంచివిరాళాలు సేకరించారు.
Comments
Story first published: Sunday, August 18, 2002, 23:53 [IST]