వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాగ్యనగరిలో హెచ్‌.ఎస్‌.బి.సి. ర్యాలీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః పాతబస్తీలో ఓ పాఠశాలకుశాశ్వత భవనాన్ని నిర్మించే లక్ష్యంతో బహుళజాతి సంస్థ హెచ్‌.ఎస్‌.బి.సి ఆదివారం రాష్ట్ర రాజధానిలో ర్యాలీ నిర్వహించింది. రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో కంపెనీకి చెందిన వందలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రజల నుంచివిరాళాలు సేకరించారు.

కనీసం ఐదు లక్షల రూపాయలుసేకరించి పాతబస్తీలోని పాఠశాలకు శాశ్వత భవనాన్ని నిర్మించాలన్నదే లక్ష్యం అని హెచ్‌.ఎస్‌.బి.సి. హైదరాబాద్‌ ప్రాంతీయ అధికారి తెలిపారు. ఒక బహుళజాతి సంస్థ రాష్ట్రంలోని ఓ పాఠశాల భవనం నిర్మాణానికి నిధులుసేకరించేందుకు ఇలా ర్యాలీ నిర్వహించడం, నిధులసేకరణకు నడుంకట్టడం విశేషం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X