వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టీచర్లకు ఆధ్యాత్మిక శిక్షణః బాబు
హైదరాబాద్ః రాష్ట్రంలోని టీచర్లకు ఇకమీదట ఆధ్యాత్మిక, ధ్యాన రంగాల్లో శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్లకు ఆధ్యాత్మిక, ధ్యానాల్లో శిక్షణ ఇచ్చే బాధ్యతను బ్రహ్మకుమారి సంస్థకుఅప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రకటించారు. బ్రహ్మకుమారి సంస్థ సుహృద్భావం-అభివృద్ధి పథం అనేఅంశంపై జాతీయ సెమినార్ ను ఆదివారం రామోజీ ఫిల్మి సిటీలో నిర్వహించింది.
Comments
Story first published: Sunday, August 18, 2002, 23:53 [IST]