వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రత్యామ్నాయ జట్టు ఎంపిక
ముంబాయి:
శ్రీలంకలో
జరిగే
ఐసిసి
టోర్నమెంట్కు
భారత
క్రికెట్
కంట్రోల్
బోర్డు
(బిసిసిఐ)సెలెక్షన్
కమిటీ
25
మంది
ప్రొబబుల్స్ను
ఎంపిక
చేసింది.
ఈ
ప్రొబబుల్స్
జాబితాను
ప్రకటించడానికి
బిసిసిఐ
నిరాకరించింది.
ఇదిలా
వుంటే,
తమ
అధికార
లోగోలను
మాత్రమే
ధరించాలనే
కాంట్రాక్టును
శ్రీలంకలో
వచ్చే
నెల
జరిగే
ఐసిసి
ఛాంపియన్
ట్రోఫీకి
మాత్రమే
పరిమితం
చేస్తామని
ఐసిసి
అధికార
ప్రతినిధి
లండన్లో
ప్రకటించారు.
2007
వరకు
జరిగే
ఐసిసి
అధికార
మ్యాచ్లన్నింటికీ
ఈ
నిబంధనలు
వర్తింపజేయాలని
ఐసిసి
నిర్ణయించింది.
అయితే,
ప్రస్తుతవివాదాన్ని
తొలగించేందుకు
ఈ
కాంట్రాక్టును
వచ్చే
ఆరు
నెలలకు
మాత్రమే
పరిమితం
చేయాలని
నిర్ణయించింది.
Comments
Story first published: Wednesday, August 21, 2002, 23:53 [IST]