వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్యపై యూత్‌ రణభేరి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః నిరుపేదలకు దక్కాల్సిన భూములనుస్వాహా చేసిన వెంకయ్యనాయుడి భూబాగోతంపైవిచారణ జరిపించాల్సిందిగా యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్రగవర్నర్‌ ను కోరింది. ఈ మేరకు యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెంకట్రావు బుధవారం గవర్నర్‌ రంగరాజన్‌ ను కలుసుకొని వినతిపత్రం సమర్పించారు. వెంకయ్యనాయుడుమింగిన భూములపై సత్వరం విచారణ జరిపించాల్సిందిగా ఆయన ఆ వినతిపత్రంలోకోరారు.

బిజెపితో పాటు ఎన్టీఏ భాగస్వామ్య పార్టీల అవినీతి బాగోతాలపై యూత్‌ కాంగ్రెస్‌ సమరశంఖం పూరిస్తుందని వెంకట్రావు ఈ సందర్భంగా హెచ్చరించారు. వారి అవినీతి బతుకుల బండారాలు ప్రజలకు తెలియచేస్తామని ఆయన చెప్పారు. వెంకయ్యనాయుడు భూముల్లో గురువారం నుంచి ఆందోళనపర్వం చేపట్టనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X