వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెంకయ్యపై యూత్ రణభేరి
హైదరాబాద్ః నిరుపేదలకు దక్కాల్సిన భూములనుస్వాహా చేసిన వెంకయ్యనాయుడి భూబాగోతంపైవిచారణ జరిపించాల్సిందిగా యూత్ కాంగ్రెస్ రాష్ట్రగవర్నర్ ను కోరింది. ఈ మేరకు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్రావు బుధవారం గవర్నర్ రంగరాజన్ ను కలుసుకొని వినతిపత్రం సమర్పించారు. వెంకయ్యనాయుడుమింగిన భూములపై సత్వరం విచారణ జరిపించాల్సిందిగా ఆయన ఆ వినతిపత్రంలోకోరారు.
Comments
Story first published: Wednesday, August 21, 2002, 23:53 [IST]