వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయకు జవాబుఅక్కర్లేదు: కృష్ణ
న్యూఢిల్లీ:
తమిళనాడు
ముఖ్యమంత్రి
జయలలిత
చేసిన
ఆరోపణకు
జవాబు
ఇవ్వాల్సిన
అవసరంలేదని
కర్ణాటక
ముఖ్యమంత్రి
ఎస్.ఎం.
కృష్ణ
అన్నారు.
గంధం
చెక్కల
స్మగ్లర్వీరప్పన్
పట్టుకోవడానికి
ఏర్పాటు
చేసిన
స్పెషల్టాస్క్ఫోర్స్
ఇన్ఛార్జి
ఐజి
కెంపయ్యను
కర్ణాటక
ప్రభుత్వం
బదిలీ
చేయడం
వల్లనే
నాగప్ప
కిడ్నాప్
జరిగిందని
జయలలిత
అన్నారు.
జయలలిత
ఆరోపనలకువివరణ
ఇవ్వాల్సిన
అవసరం
లేదని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Tuesday, August 27, 2002, 23:53 [IST]