వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెదక్ పోలీసులుపరుగోపరుగు!
మెదక్ః మట్కాను ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణపై మెదక్ జిల్లా సదాశివపేట పోలీసులు 55 ఏళ్ళ రాచప్పనుఅరెస్టు చేశారు. సోమవారం నాడు రాచప్ప పోలీస్టేషన్ ఆవరణలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసులో రాచప్పను చిత్రహింసలకు గురిచేసి చంపారని ఆరోపిస్తూ వందలాది మంది ప్రజలు పోలీస్టేషన్ పై దాడి చేశారు.
మధ్యాహ్నం
ఒంటిగంట
సమయంలో
రాచన్న
మరణించాడన్న
వార్త
సదాశివపేటలో
దావానలంలా
వ్యాపించింది.
మగవాళ్లంతా
జాతీయరహదారిపై
గుమికూడి
సమాలోచన
చేశారు.
రాస్తారోకో
ప్రారంభించారు.
ఈ
పద్ధతి
లాభంలేదనుకున్న
మహిళలు
కొంగులుబిగించి
కొందరు
మగవాళ్ళను
కలుపుకొని
పోలీస్టేషన్
పై
దాడి
చేశారు.
ప్రస్తుతం
పరిస్థితి
ప్రశాంతంగా
వున్నదని
పోలీసులు
చెప్పారు.
Comments
Story first published: Tuesday, August 27, 2002, 23:53 [IST]