వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నస్రీన్‌ తాజా పుస్తకంపై నిషేధం

By Staff
|
Google Oneindia TeluguNews

ఢాకా: వివాదాస్పద,ఫెమినిస్టు రచయిత్రి తస్లీమా నస్రీన్‌ తాజా పుస్తకాన్ని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం నిషేధించింది. ఇస్లామిక్‌ వ్యతిరేక వ్యాఖ్యలున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది. బంగ్లాదేశ్‌ హోం మంత్రిత్వ శాఖ ఈ నిషేధం ప్రకటన చేస్తూ- ఈ పుస్తకంలో ఇస్లామిక్‌ వ్యతిరేక భావనలు, ప్రకటనలు ఉన్నాయి. ఇవి బంగ్లాదేశ్‌లోని మత సామరస్యాన్నిదెబ్బ తీసే ప్రమాదం ఉన్నది అని స్పష్టం చేసింది.

కోల్‌కత్తాలో ప్రచురితమైన ఉతల్‌ హవా(పెనుగాలి) దేశ సామాజిక, ఆర్థిక సామరస్యాన్నిదెబ్బ తీయవచ్చునని ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. నస్రీన్‌ ఇంతకు ముందటి నవల అమర్‌ మేయా బేలాకు ఇది రెండో సంపుటి అని అధికారవర్గాలుఅంటున్నాయి. అమర్‌ మేయా బోలా పుస్తకం ప్రతులనుస్వాధీనం చేసుకుని, విక్రయాలను, దగ్గర ఉంచుకోవడాన్ని, ప్రచురణను నిషేధించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X