వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫారెస్ట్ ఆఫీసు దగ్ధంచేసిన నక్సల్స్
మహబూబ్ నగర్ః మహబూబ్ నగర్ జిల్లా కొండాపూర్ అటవీశాఖ భవనాన్నిపీపుల్స్ వార్ నక్సలైట్లు దగ్ధం చేశారు. మంగళవారం వేకువజామునపీపుల్స్ వార్ నక్సలైట్లు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని దగ్ధం చేశారు. ఫారెస్ట్ టింబర్ డిపోమీద కూడా నక్సలైట్లు దాడి జరిపి కలపను దగ్ధం చేశారు. ఆ తరువాత అక్కడ నిలిపివున్న నాలుగు లారీలను నక్సలైట్లు దగ్ధం చేశారు.
Comments
Story first published: Tuesday, August 27, 2002, 23:53 [IST]