వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫారెస్ట్‌ ఆఫీసు దగ్ధంచేసిన నక్సల్స్‌

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌ నగర్‌ః మహబూబ్‌ నగర్‌ జిల్లా కొండాపూర్‌ అటవీశాఖ భవనాన్నిపీపుల్స్‌ వార్‌ నక్సలైట్లు దగ్ధం చేశారు. మంగళవారం వేకువజామునపీపుల్స్‌ వార్‌ నక్సలైట్లు ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయాన్ని దగ్ధం చేశారు. ఫారెస్ట్‌ టింబర్‌ డిపోమీద కూడా నక్సలైట్లు దాడి జరిపి కలపను దగ్ధం చేశారు. ఆ తరువాత అక్కడ నిలిపివున్న నాలుగు లారీలను నక్సలైట్లు దగ్ధం చేశారు.

ఈ సంఘటన సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులు సంఘటనాస్థలం చేరుకున్నారు. నల్లమల, పానగల్‌ దళాలు ఈ దహనకాండకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. నక్సలైట్లపై పోలీసులు సాగిస్తున్న దమనకాండకు నిరసనగా ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు నక్సలైట్లు అక్కడ ఓ లేఖ విడిచివెళ్ళారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X