వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ క్రికెటర్లకు మరోరోజు గడువు
న్యూఢిల్లీఃవివాదాస్పద ఐసిసి ఒప్పందంపై భారత క్రికెటర్ల చేత సంతకాలు చేసేందుకు మరో రోజు గడువు ఇవ్వాల్సిందిగా బిసిసిఐ చేసినవిజ్ఞప్తిని ఐసిసి అంగీకరించింది. దీంతో బిసిసిఐ ఊపిరిపీల్చుకున్నది. శ్రీలంకలో జరిగే టోర్నీకి శుక్రవారం నాటికి తుదిజట్టును ప్రకటించాలని, ఒప్పందంపై సంతకాలు చేయడంపై వైఖరి స్పష్టంచేయాలని ఐసిసి ఇంతకు ముందు గడువు విధించింది.
ఐసిసి
ఎగ్జిక్యుటివ్
సమావేశం
శని,
ఆదివారాల్లో
దుబాయ్
లో
జరుగుతున్నది.
ఈసమావేశంలో
భారత్
వైఖరి
గురించి
చర్చిస్తారని
భావిస్తున్నారు.
ఈవివాదాస్పద
ఒప్పందం
కారణంగా
శ్రీలంకలో
జరిగే
ఐసిసి
టోర్నీకి
ఇంకా
జట్టును
ఖరారు
చేయని
ఏకైక
దేశం
భారత్.
మొత్తం
12
దేశాల
టీం
లు
ఈ
టోర్నీలో
పాల్గొంటున్నాయి.
ఐసిసి
ఒకరోజు
గడువు
ఇవ్వడంతో
బిసిసిఐ
ఆటగాళ్లతో
చర్చలను
ముమ్మరం
చేసింది.
Comments
Story first published: Friday, August 30, 2002, 23:53 [IST]